Saturday, July 17, 2010

సోంపేట లో ఏం జరుగుతుంది ?

నా మీత్రులారా

మనకి కావాల్సింది ఏంటో మనం తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది . ఒకరు అభివృద్ధి అని ఇంకొకరు బతుకు పోరాటం అని అంధకారం లో మనల్ని ఇంకా ఎంత కాలం ఉంచగలరు ?

మనకు కావాల్సిన కరెంట్, సాగునీరు , త్రాగు నీరు , ఆహారం మన సమాజం నుండే రావాలి , అవి ఇంట్లో చేసే సదుపాయాలు కావు , సమాజం కోసం సమాజం చేసుకునే సమతుల్యమైన ఒప్పందాలాంటి అమరిక .
పక్క వాడికోసం ఏమీ చేయాలేని వాడికి సమాజం లో బ్రతికే అర్హత లేదు. నాగార్జున సాగర ఎంతో మందిపొలాలు , ఇల్లు కోల్పోయారు, మరి అలా కాకుండా ఉన్డి ఉంటె, ఇవ్వాళ కోస్తాప్రాంతఅం లో ఇంత పచదనం ఉండేదా ?
థెర్మల్ పవర్ ప్లాంట్ ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపడం ఖాయం . దానివల్ల ఉపాది కోల్పోయే వారికి సరియిన ప్రత్యామ్నాయ ఉపాది చూపించాలి , అంతే కాడి గుడ్డిగా వ్యతిరేకించటం కాదు .
మావుఇస్ట్ చఇన లో కూడా థెర్మల్ ప్లాంట్ ఉన్నాయి . దయచేసి ఆలోచించండి

1 comment:

Krishna Kalluri said...

Human rights are more important than anything ?